BREAKING NEWS
Loading News...
Shorts Clips చూడండి

తాజా వార్త‌లు

జిల్లా వార్త‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం రణభేరి

0
పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు వి. రమేష్ బాబు గుంటూరు, 10 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు...

నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరుకావాలి

0
మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు చిలకలూరిపేట, 10 సెప్టెంబర్ 2026 : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) కార్యక్రమంలో భాగంగా 'నో మ్యాపింగ్' మరియు 'అనామలీస్' సమస్యలపై నోటీసులు అందుకున్న...

ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్

0
పామిడి, 10 సెప్టెంబర్ 2026 : అనంతపురం జిల్లా, పామిడి మండలం, పాల్యం తండాలో గిరిజన ప్రజలతో బుధవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి...

రివ్యూలు కాదు.. రిజల్ట్ కావాలి : సీఎం చంద్రబాబు

0
గత సమావేశంలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కావాలన్న సీఎం ఈగోలు వద్దు.. ప్రజా సేవకులుగా ఉందాం.. 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచన • ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం....

జి.ఎం.సి కమిషనర్ ను అభినందించిన కలెక్టర్

0
గుంటూరు, 09 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వాయు కాలుష్య నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచి, కేంద్ర పర్యావరణ శాఖ నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’ 2026లో గుంటూరు నగరం...

టి‌డి‌పి కండువా కప్పుకున్న బొత్స మేన‌ల్లుడు !

0
విజయనగరం, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్థానిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ‌...

జగనన్న కాలనీలో తక్షణం మౌలిక సదుపాయాలు కల్పించాలి

0
రేపల్లె, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి : రేపల్లె ఎన్టీఆర్ నగర్ పాత జగనన్న కాలనీలో గుంతలు రోడ్ల మీద పెరిగినా రెల్లి, పిచ్చిచెట్లు, ఖాళీ స్థలాల్లో కాలనీ మొత్తం పెరిగిన...

దేశవ్యాప్తంగా వ్యాసరచన పోటీలలో సత్తా చాటిన టార్గెట్ జూబిలేషన్ హై స్కూల్ విద్యార్ధులు

0
గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం 'ఇన్సూరెన్స్ వీక్' సెలబ్రేషన్స్‌లో భాగంగా విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా వ్యాసరచన పోటీలను (Essay Writing...

తెలంగాణ

పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం !

0
హైదరాబాద్, 08 సెప్టెంబర్‌ 2026 : తమను ఎందుకు అడ్డుకుంటున్నారన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ‘ఎవడ్రా నువ్వు.. మాకే చెప్తావా?’ అంటూ ఓ పోలీసు అధికారి దౌర్జన్యానికి దిగారు. తోటి పోలీసులు కూడా పూనకంతో...

మళ్లీ పుడతామా ఏందీ.. ?

0
కరీంనగర్‌ యువత సమరభేరి సభలో కేటీఆర్‌ కరీంనగర్‌, 05 సెప్టెంబర్‌ 2026 : సమాజం యువత పాత్ర చాలా గొప్ప ది.. మీ పరిధి విశాలమైనది.. ఈ దేశం మీది.. భవిష్యత్తు మీది.. కాపాడుకోవాల్సి...

శిల్పా కాలనీ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

0
హైదరాబాద్, భారత్ ప్రతినిధి న్యూస్ : మియాపూర్, అమీన్ పూర్ లోని శిల్పా కాలనీ లో భారత దేశ 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కాలనీ వాసులు అత్యంత ఘనంగా నిర్వహించారు....

ప్రజా విజ్ఞాన ఉద్యమ మార్గదర్శి డా. ఎం. పి. పరమేశ్వరన్‌కు ఘన నివాళి

0
హైదరాబాద్: ప్రముఖ అణు శాస్త్రవేత్త, రచయిత, విద్యావేత్త, ప్రజా విజ్ఞాన ఉద్యమకారుడు డా. ఎం. పి. పరమేశ్వరన్ మృతి పట్ల కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ (సీసీజీజీఓఓ) జాతీయ...

పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల చెక్కు అందజేసిన కేసీఆర్

0
వరంగల్, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కార్యక్రమాన్ని ఆదివారం వరంగల్‌ జిల్లాలోని నల్లబెల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ...

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ..!

0
హైదరాబాద్‌, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బోనాల పర్వదినం వేళ జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో దొంగతనం కలకలం రేపుతోంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలి బ్యాగ్‌ను దుండగుడు చోరీ చేశాడు....

జాతియం

ముందుగానే జనగణన.. 4 రాష్ట్రాలకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ

న్యూఢిల్లీ, 05 సెప్టెంబర్‌ 2026 : జనగణన 2027 ప్రక్రియలో భాగంగా గోవా, ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, మంచు ఉండని ఉత్తరాఖండ్‌ ప్రాంతాలలో జనాభా లెక్కింపు షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం ముందుగానే చేపట్టింది....

విద్యార్థులపై విరిగిన లాఠీ

బీహార్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళన నిరసనకారులపై జల ఫిరంగుల ప్రయోగం పట్నా, భారత్ ప్రతినిధి బ్యూరో : బీహార్‌లో మరోసారి విద్యార్థులపై లాఠీ విరిగింది. బీపీఎస్‌సీ 70వ పరీక్షలో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని...

‘యాంటీ పేపర్ లీక్’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూడిల్లీ, 29 జూలై 2026, భారత్ ప్రతినిధి : పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. చర్చల అనంతరం బిల్లును...

అంతర్జాతీయం

ఏఐపై రోబోల తిరుగుబాటు..!

మనుషుల రోడ్డెక్కి ధర్నా.. పోలాండ్‌లో ఆసక్తికర ఘటన అంతర్జాతీయ, ఇంటర్నెట్ డెస్క్ : కృత్రిమ మేధ(ఏఐ)కు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం రోబోలు నిరసనలు చేపడుతున్నాయి. వింతగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఏఐ నియంత్రణ, మానవ...

బ‌ద్ధ‌లైన అగ్నిప‌ర్వ‌తం..!

విమాన స‌ర్వీసుల‌కు తీవ్ర అంత‌రాయం అంతర్జాతీయం, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇండోనేషియా లోని అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్దలైంది. దాని నుంచి దాదాపు 50 వేల‌ అడుగుల ఎత్తుకు మందపాటి...

73వ ‘మిస్ వరల్డ్’ పోటీల నుంచి నిఖితా నిష్క్రమణ

మిస్ వరల్డ్ 2026 : భారత్‌కు ఏడో మిస్ వరల్డ్ కిరీటం అందించాలనుకున్న నిఖితా పొర్వాల్ కల చెదిరింది. 73వ ‘మిస్ వరల్డ్’ పోటీల నుంచి నిఖితా నిష్క్రమించింది. వియత్నాంలో జరుగుతున్న ఈ...

రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం..!

భారత్‌, చైనాపై 100 శాతం సుంకాలు.. ఇంటర్నెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : రష్యాపై మరింత కఠిన ఆర్థిక ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు అమల్లోకి...

స్పోర్ట్స్

రాజకీయం

క్రైమ్ న్యూస్

కర్నూల్‌లో దారుణం.. శానిటేషన్‌ వర్కర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు

కర్నూల్‌, 06 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీలోని కర్నూల్‌లో దారుణం చోటు చేసుకుంది. పారిశుధ్య కార్మికురాలిపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన స్థలానికంగా కలకలం రేపింది....

లాయర్ ఇంట్లో చోరీ.. భార్యను కట్టేసి..!

ఇంటర్నెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ముసుగు ధరించిన నలుగురు దొంగలు ఒక లాయర్ ఇంట్లోకి చొరబడి రూ.3.15 కోట్ల విలువైన నగలు, డబ్బుతో...

శివాని ఆత్మహత్యకు కారణమేంటి ?

రంగంలోకి ఫోర్సెనిక్‌ నిపుణులు, ప్రత్యేక క్లూస్‌ టీంలు అమరావతి, 29 జూలై 2026, భారత్ ప్రతినిధి : చదువులో ప్రతిభ.. సీఎం ప్రశంసలు.. ముందు కనిపిస్తున్న ఉజ్వల భవిష్యత్తు! అయితే ఇంతలోనే ముర్రం శివాని ఎందుకు...

సినిమా

‘బిగ్‌బాస్ 10’ తెలుగు కు రంగం సిద్ధం.. హౌస్‌లోకి 16 మంది !

బిగ్ బాస్ అప్ డేట్స్ : తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్ తెలుగు 10’ గ్రాండ్ లాంచ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొమ్మిది సీజన్లతో ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ...

రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లు..!

బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతున్న ‘మీర్జాపూర్ ది మూవీ’ మూవీ రివ్యూ : ప్రముఖ వెబ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన ‘మీర్జాపూర్ ది మూవీ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి రోజు మంచి...

50 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి

ఇంటర్నెట్, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రముఖ సీనియర్ నటీనటులు సిమ్రాన్, జయరామ్‌ల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో వారు పెళ్లి దుస్తులలో కలిసి కనిపిస్తున్నారు.తనకంటే పదేళ్లు పెద్దవాడైన జయరామ్‌ను...

మెగాస్టార్ vs సూపర్ స్టార్

బాక్సాఫీస్ వద్ద చిరంజీవి - రజనీకాంత్ మధ్య ‘డబుల్ క్లాష్’! భారతీయ సినీ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద రెండుసార్లు ముఖాముఖి తలపడేందుకు సిద్ధమవుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్...

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కలెక్షన్ల సునామీ !

స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా కుటుంబ కథా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ...

వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు / వెబ్‌సిరీస్‌లు

ఓటీటీ వేదిక సినిమా/సిరీస్‌ విడుదల తేదీ నెట్‌ఫ్లిక్స్‌ మౌరిన్హో వెబ్‌ సిరీస్‌ ఆగస్టు 11 ఏ చైల్డ్‌ ఆఫ్‌ మై ఓన్‌ డాక్యుమెంటరీ ఆగస్టు 13 కాక్‌టైల్‌ 2 హిందీ రొమాంటిక్‌ డ్రామా ఆగస్టు 14 అమెజాన్‌ ప్రైమ్‌ రీచర్‌ సీజన్‌...

స్పెషల్ స్టోరి

కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం రణభేరి

పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు వి. రమేష్ బాబు గుంటూరు, 10 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పారామెడికల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షులు...